భారతదేశం, మార్చి 22 -- దేశంలో బంగారం ధరలు శనివారం దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 460 తగ్గి.. రూ. 90,235కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 90,695గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 460 దిగొచ్చి.. రూ. 9,02,3500గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 9,023గా ఉంది.
మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 420 తగ్గి.. రూ. 82,715కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 83,135గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4200 తగ్గి, రూ. 8,27,150కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 8,271గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,863గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,383గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.