భారతదేశం, మార్చి 13 -- దేశంలో బంగారం ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 87,505గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 8,75,050గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,750గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 80,215గా కొనసాగుతోంది. బుధవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 8,02,150గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 8,021గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 80,363గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,653గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 80,215 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 87,505గా ...