భారతదేశం, ఏప్రిల్ 15 -- దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 160 తగ్గి.. రూ. 95,525కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1600 దిగొచ్చి.. రూ. 9,55,250గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 9,552గా ఉంది.
మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 దిగొచ్చి.. రూ. 87,565కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 తగ్గి, రూ. 8,75,650కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 8,756గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,713గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,673గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,565 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 95,525గా ఉంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.