భారతదేశం, ఫిబ్రవరి 8 -- దేశంలో బంగారం ధరలు శనివారం మరింత తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 86,500కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 86,510గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 8,65,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,650గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 79,290కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 79,300గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 7,92,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 7,929గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 79,290గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,500గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పస...