భారతదేశం, ఫిబ్రవరి 17 -- దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 86,060గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 86,070గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 8,60,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,606 ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 78,890కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 78,900గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 7,88,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 7,889గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 79,040గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,210గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల...