భారతదేశం, ఏప్రిల్ 5 -- దేశంలో బంగారం ధరలు శనివారం దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 91,655కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 9,16,550గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,165గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 84,015కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 8,40,150కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 8,401గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 84,163గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,803గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 84,015 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 91,655గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 84,011గాను, 24 క్యారెట్ల పసిడి ధర ర...