భారతదేశం, మార్చి 29 -- దేశంలో బంగారం ధరలు శనివారం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 1140 వృద్ధి చెంది.. రూ. 91,015కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 11400 పెరిగి.. రూ. 9,10,150గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 1050 పెరిగి.. రూ. 83,435కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 10500 పెరిగి, రూ. 8,34,350కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 8,345గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 83,583గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,163గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 83,435 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 91,015గా ఉంది.

కాగా.. చెన్నైలో...