భారతదేశం, జూన్ 30 -- సీయూఈటీ యూజీ 2025 ఫలితాల కోసం ఎదురుచూపులు కొనసాగుతున్న వేళ ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)పై లక్షలాది మంది అభ్యర్థుల్లో అసహనం వెల్లువెత్తుతోంది. ఫలితాలు ఇంకా ఎందుకు విడుదల చేయలేదని కొందరు ప్రశ్నిస్తుంటే, ఎన్టీఏ విశ్వసనీయతపై మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్టీఏని ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
250కుపైగా కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న పరీక్ష ఈ సీయూఈటీ యూజీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ అండర్గ్రాడ్యుయేట్స్). ఈ ఏడాది మే 15 నుంచి 18 మధ్యలో 13.48లక్షల మంది ఈ పరీక్ష రాశారు. కానీ ఇప్పటికీ ఫలితాలు వెలువడలేదు. ఫలితంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీయూఈటీ యూజీ ఫలితాలు ఆలస్యమవ్వడం వల్ల ఎన్టీఏపై అటు విద్యార్థులు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.