భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఉత్తర్ప్రదేశ్లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ఆమె అక్క భర్త కన్నేశాడు! చివరికి, ఇతరులతో కలిసి ఆమెను రేప్ చేసి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించాడు.
యూపీలోని బుధానా అనే ప్రాంతంలోని బవానా అనే గ్రామంలో జరిగింది ఈ ఘటన. 21ఏళ్ల మహిళ కనిపించడం లేదని.. జనవరి 23న ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి.
పోలీసుల కథనం ప్రకారం.. అదృశ్యమైన మహిళకు ఒక అక్క ఉంది. ఆమె భర్త పేరు ఆశిష్. ఇతను.. తన భార్య సోదరిపై కన్నేసాడు. తనని పెళ్లి చేసుకోవాలని వెంటపడేవాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు.
ఈ క్రమంలోనే ఆశిష్, తన సహచరులతో కలిసి ఓ రోజు ఆ 21ఏళ్ల మహిళ ఇంటికి వెళ్లాడు. పని మీద బయటకు వెళ్లాలని ఆమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.