భారతదేశం, మార్చి 25 -- యూపీలో సౌరభ్ రాజ్పుట్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని రోజులకే, అదే తరహాలో, అదే రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ మహిళ, ప్రియుడితో కలిసి తన భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. చివరికి, కాంట్రాక్ట్ కిల్లర్ చేత భర్తను హత్య చేయించింది. పెళ్లైన 15 రోజులలోపే ఇదంతా జరగడం గమనార్హం.
యూపీ ఔరాయాలో జరిగింది ఈ ఘటన. 25ఏళ్ల దిలీప్ యాదవ్కి ఇటీవలే వివాహం జరిగింది. అతని భార్య పేరు ప్రగతి యాదవ్. ఆమె వయస్సు 22ఏళ్లు. కాగా ప్రగతి యాదవ్కి పెళ్లికి ముందే ఒక లవర్ ఉన్నాడు. అతని పేరు అనురాగ్ అలియాస్ మనోజ్.
లవర్ కోసం భర్తను చంపాలని ప్రగతి భావించింది. ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే దిలీప్ని చంపాలని రామ్జీ చౌదరీ అనే కాంట్రాక్ట్ కిల్లర్కి రూ. 2లక్షలు ఇచ్చారు.
మార్చ్ 19న దిలీప్పై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.