భారతదేశం, మార్చి 3 -- మహరాష్ట్రలో జరిగిన ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోటి రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఓ వ్యక్తిని ఆయన భార్య, కుమారుడు ప్లాన్ చేసి చంపేశారు! అనంతరం ఆ హత్యని యాక్సిడెంట్గా చిత్రీకరించారు. వీరికి మరో వ్యక్తి కూడా సాయం చేశాడు. ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సాంగ్లీలో కవతే మహంకాళ్లోని షిర్దోన్కు చెందిన వనితా బాబూరావు పాటిల్, ఆమె కుమారుడు తేజస్ బాబూరావు పాటిల్, అతని స్నేహితుడు భీమ్రావ్ గణపతిరావు హుల్వాన్లను పోలీసులు మార్చ్ 1న అరెస్టు చేశారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు బాబూరావు పాటిల్ (56)ను ఆత్మహత్య చేసుకోవాలని సోషల్ మీడియా ఎక్స్పర్ట్ తేజస్, అతని తల్లి ఒత్తిడి తెచ్చారు. అతను సంకోచించడంతో వారు అతన్ని చంపారు.
ఫిబ్రవరి 10న తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్య లండేవాడి సమీపంలోని మిరాజ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.