భారతదేశం, జనవరి 31 -- అసోంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన పొరుగింట్లో నివాసముండే మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది! తన పిల్లల ముందే ఆ మహిళను రేప్ చేశాడని, అనంతరం యాసిడ్ తరహా రసాయనాన్ని పోసి పారిపోయాడని బాధితురాలి భర్త కేసు వేశాడు.
అసోం సిల్చార్లో ఈ ఘటన జరిగింది. బాధితురాలి భర్త ప్రకారం.. నిందితుడు ఒక డ్రైవర్. జనవరి 21న నిందితుడు, తన పొరుగింటిలో ఉండే ఓ మహిళను రోడ్డు మీద అడ్డుకున్నాడు. ఫోన్ నెంబర్ ఇవ్వమని బెదిరించాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోకుండా, అక్కడి నుంచి వెళ్లిపోయింది. జనవరి 22న నిందితుడు ఆ మహిళ ఇంట్లోకి దూసుకెళ్లాడు. బలవంతం చేసి ఆమెను రేప్ చేశాడు. ఆమె ఇద్దరు పిల్లల ముందే, మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం యాసిడ్ తరహా రసాయనాన్ని పోసి పరారయ్యాడు.
ఆ సమయంలో ఆ ఇంట్లో మహిళ భర్త లేడు. కొన్ని గంటల తర్వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.