భారతదేశం, మార్చి 14 -- బోర్డు పరీక్షలు రాస్తున్న సీబీఎస్ఈ క్లాస్ 12 విద్యార్థులకు కీలక అలర్ట్! హోలీ వేడుకల కారణంగా మార్చ్ 15న జరగనున్న పరీక్షకు ఎవరైనా హాజరుకాకపోతే, వారి కోసం 'స్పెషల్' ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ని జారీ చేసింది.
సాధారణంగా ఈ తరహా సీబీఎస్ఈ స్పెషల్ పరీక్షలను, రెగ్యులర్ ఎగ్జామ్స్ తర్వాత, క్రీడా విద్యార్థుల కోసం నిర్వహిస్తారు. ఈసారి, మార్చ్ 15న పరీక్ష మిస్ అయ్యే వారిని కూడా నిర్వహించనున్నారు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో మార్చ్ 14న హోలీ పండుగను జరుపుకున్నప్పటికీ, కొన్ని చోట్ల మార్చ్ 15న కూడా వేడుకలు ఉంటాయని తమ దృష్టికి వచ్చినట్టు, అందుకే విద్యార్థులకు మరొక అవకాశాన్ని ఇస్తున్నట్టు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.