భారతదేశం, అక్టోబర్ 6 -- బిహార్ ఎన్నికల షెడ్యూల్ని భారత దేశ ఎన్నికల సంఘం సోమవారం సాయంత్రం ప్రకటించింది. 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీకి మొత్తం 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, 11వ తేదీల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఈసీ తాజా ప్రకటనతో బిహార్లో ఎన్నికల కోడ్ నేడు అమల్లోకి వచ్చింది.
2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7.43 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. వీరిలో సుమారు 3.5 కోట్ల మంది మహిళలు, 14లక్షల మంది తొలిసారి ఓటర్లు ఉన్నట్టు వివరించారు. కాగా 14వేల మంది ఓటర్ల వయస్సు 100ఏళ్లు పైబడి ఉందని పేర్కొన్నారు. 90,712 పోలింగ్ కేంద్రాలు ఉంటాయని తెలిపారు.
మరోవైపు ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కాగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.