భారతదేశం, ఏప్రిల్ 7 -- వివిధ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ని జారీ చేసింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)- దిల్లీ. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆయా పోస్టుల కోసం aiimsexams.ac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దఫా రిక్రూట్మెంట్లో 199 వేకెన్సీలను భర్తీ చేయనుంది ఎయిమ్స్. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్పై పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎయిమ్స్ దిల్లీ అప్లికేషన్ ప్రక్రియ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఏప్రిల్ 10 ప్రారంభమవుతుంది. అప్లికేషన్ దాఖలుకు చివరి తేదీ మే 9 అని గుర్తుపెట్టుకోవాలి.
"ఆయా పోస్టులకు ఇచ్చిన అర్హతకు సరిపోయిన వారు మాత్రమే ఎయిమ్స్ దిల్లీ రిక్రూట్మెంట్ 2025కి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ దాఖలుకు చివరి తేదీలోగా సంబంధిత పోస్టుల క్వాలిఫికేషన్/ ఎక్స్పీరియెన్స్ రిక్వైర్మెంట్ని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.