భారతదేశం, ఆగస్టు 7 -- ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసిన తర్వాత ప్రతి పన్ను చెల్లింపుదారుడు తప్పనిసరిగా ఈ-వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ రిటర్న్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే.. మీ ఐటీఆర్ "చెల్లనిది" లేదా "అసంపూర్ణం"గా పరిగణిస్తారు. దీంతో మీకు రావాల్సిన రిఫండ్ ఆలస్యం అవుతుంది.
సురక్షితంగా, సులభంగా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, లేదా ఇప్పటికే ధృవీకరించిన బ్యాంక్ అకౌంట్/డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) ఉపయోగించవచ్చని ఐటీ శాఖ తెలిపింది.
ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ (incometax.gov.in) ను సందర్శించండి.
హోమ్ పేజీలో కనిపించే 'e-Verify Return' అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.
అక్కడ మీ పాన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.