భారతదేశం, మే 27 -- నైరుతు రుతుపవనాల నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, ఐదు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ రెడ్ అలర్ట్ ప్రకటించాయి. ఇక కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
"ఉరుములు, మెరుపులుస ఈదురుగాలులతో కూడిన తేలికపాటి / మోస్తరు వర్షాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయి. మే 27న కేరళ- మాహేలో చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మే 28-జూన్ 01 మధ్య భారీ వర్షాలు పడతాయి," అని ఐఎండీ తన తాజా వాతావరణ బులెటిన్లో పేర్కొంది.
మే 26వ ఐఎండీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. మే 27న కోస్తా, దక్షిణ ఇంటీరియర్ కర్ణాట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.