భారతదేశం, ఫిబ్రవరి 3 -- చాలా కాలంగా ఊరిస్తున్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని (India-US Trade Deal) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించడంతో దలాల్ స్ట్రీట్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఒప్పందం వల్ల భారత ఎగుమతులపై సుంకాలు భారీగా తగ్గడం మార్కెట్లకు భారీ బూస్ట్‌ను ఇచ్చింది.

నిపుణుల మాట: "భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల విదేశీ ఇన్వెస్టర్ల (FPI) పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. దీనివల్ల భారత మార్కెట్లకు కొత్త శక్తి వచ్చింది." - వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్.

, investor wealth gain Feb 3 2026, top nifty gainers today సెన్సెక్స్ 2000 పాయింట్లు జంప్, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం, స్టాక్ మార్కెట్ లాభాలు, ఇన్వెస్టర్ల సంపద వృద్ధి, షేర్ మార్కెట్ వార్తలు

Published by HT Digital Content Services with permi...