భారతదేశం, ఆగస్టు 24 -- మహీంద్రా బీఈ 6 బ్యాట్మాన్ ఎడిషన్కి క్రేజీ డిమాండ్ కనిపించింది! ఆగస్ట్ 14న ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని సంస్థ లాంచ్ చేయగా, తొలుత 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పింది. అయితే, వినియోగదారుల నుంచి కనిపించిన ఆసక్తితో 999 యూనిట్లను ఉత్పత్తి చేస్తామని చెప్పింది. అయితే, మహీంద్రా తాజాగా చేసిన ప్రకటన ప్రకారం.. బుకింగ్లు ప్రారంభమైన కేవలం 135 సెకన్లలోనే ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీకి చెందిన మొత్తం యూనిట్లు అమ్ముడైపోయాయి!
ఈ ప్రత్యేకమైన మహీంద్రా బీఈ 6 'బ్యాట్మాన్ ఎడిషన్' ఎలక్ట్రిక్ కారును 'ప్యాక్ త్రీ' వేరియంట్ ఆధారంగా సంస్థ రూపొందించింది. ఇందులో 79 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 682 కిలోమీటర్ల వరకు రేంజ్ను అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 286 హెచ్పీ పవర్ని, 380 ఎన్ఎమ్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.