భారతదేశం, మే 20 -- బెంగళూరు రోడ్ల దుస్థితి వల్ల తాను భౌతికంగా- మానసికంగా క్షోభకు గురయ్యానని, తనకు రూ. 50లక్షల పరిహారాన్ని చెల్లించాలని.. ఓ 43ఏళ్ల వ్యక్తి బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలిక)కి నోటీసు పంపించారు. ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, కనీస మౌలికవసతులను సరిగ్గా నిర్వహించలేకపోతున్న పురపాలక సంఘం వల్ల చాలా కష్టాలు పడినట్టు ఆ వ్యక్తి వివరించారు.
బెంగళూరు రిచ్మాండ్ టౌన్ నివాసి ధివ్య కిరణ్ బీబీఎంపీకి ఈ నోటీసు పంపించారు. రోడ్ల మీద గుంతల వల్ల తన ఆరోగ్యం దెబ్బతిందని, విపరీతమైన మెడ- వెన్ను నొప్పుల వల్ల ఐదుసార్లు ఆర్థోపెడిక్ దగ్గరికి, నాలుగుసార్లు హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ విజిట్ కోసం వెళ్లినట్టు చెప్పారు.
"దారణమైన రోడ్ల మీద ప్రయాణం వల్ల ట్రౌమాకి గురయ్యా," అని కిరణ్ చెప్పుకొచ్చారు.
ఈ రూ. 50లక్షల నోటీసులపై బీబీఎంపీ ఇంక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.