భారతదేశం, మే 7 -- పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ గట్టి సమాధానం ఇచ్చింది! ఇన్ని రోజులు పాకిస్థాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన భారత్.. తాజాగా మిలిటరీ చర్యలతో పాక్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాదులపై విరుచుకుపడింది. "ఆపరేషన్ సిందూర్" పేరుతో అత్యాధునిక ఆయుధ వ్యవస్థను ఉపయోగించి, సరిహద్దు దాటకుండానే పనిని పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ సిందూర్కి సంబంధించిన 10 కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
1. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. దీనికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టింది. ఇందులో 4 పాక్లో, 5 పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి.
2. భారత్ దాడి చేసిన 9 ప్రాంతాల్లో బహవల్పూర్, మురిడ్కే, సైల్కోట్ ఉన్నాయి. వీటి కోఆర్డినేషన్స్ని నిఘా ఏజెన్సీలు సైన్యంతో పంచుకున్నాయి.
3. తాజా దాడిలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.