భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఈనెలలో అరుణాచలం వెళ్లే ప్లాన్ ఉందా.? అయితే మీకోసం బడ్జెట్ ధరలోనే ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ.5 రోజులు ఉంటుంది. కాచీపురం, అరుణాచలంతో పాటు మరికొన్ని ప్రాంతాలను చూడొచ్చు.
హైదరాబాద్ నుంచి అరుణాచలం ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ ప్రస్తుతం ఫిబ్రవరి 20, 2026వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల టూరిస్టులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ తేదీ మారితే. మరో తేదీలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ ను సంప్రదించాలి.
టూర్ ప్యాకేజీలోని వివరాల ప్రకారం.. టికెట్లు బుకింగ్ చేసుకున్నవాళ్లు కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్లాలి. సాయంత్రం 5 గంటలకు రైలు(ట్రైన్ నెంబర్ 17653) ఉంటుంది. రాత్రి అంతా జర్నీలో ఉంటారు. ఇక రెండో రోజు అంటే పుదిచ్చేరికి ఉదయం 11.05 గంటలకు చేర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.