భారతదేశం, జూలై 1 -- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్- ఎలక్ట్రికల్) రిక్రూట్మెంట్ పరీక్ష 2025 కోసం అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు ssc.gov.in వెబ్సైట్ ద్వారా SSC JE 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జులై 21 అని గుర్తుపెట్టుకోవాలి.
ఎస్ఎస్సీ జేఈ 2025 ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు: జూన్ 30 నుంచి జులై 21 వరకు.
ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ- సమయం: జులై 22 (రాత్రి 11 గంటల వరకు).
దరఖాస్తు ఫారమ్ సవరణ విండో: ఆగస్టు 1 నుంచి 2 వరకు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-I) తాత్కాలిక షెడ్యూల్: అక్టోబర్ 27 నుంచి 31 వరకు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-II) తాత్కాలిక షెడ్యూల్: జనవరి-ఫిబ్రవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.