భారతదేశం, జూలై 11 -- భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం సెన్సెక్స్ గణనీయమైన నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 82,820.76 వద్ద ప్రారంభమై, ఇంట్రాడే లో 748 పాయింట్లు లేదా దాదాపు 1 శాతం క్షీణించింది. అనంతరం కొంత తేరుకుని 690 పాయింట్లు లేదా 0.83 శాతం క్షీణించి 82,442.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 25,355.25 పాయింట్ల వద్ద రోజును ప్రారంభించి, దాదాపు 1 శాతం క్షీణించి 25,129 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 205 పాయింట్లు లేదా 0.81 శాతం నష్టంతో 25,149.85 వద్ద ముగిసింది.
బీఎస్ ఈ మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.65 శాతం, 0.70 శాతం మేర క్షీణించాయి. రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ ఆటో, ఐటీ దాదాపు 2 శాతం చొప్పున నష్టపోగా, ఫార్మా, ఎఫ్ఎంసీజీ అర శాతానికి పైగా పెరిగాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.460 లక్షల కోట్ల నుంచి దాద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.