భారతదేశం, మే 3 -- సీబీఎస్ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక అప్డేట్! సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తన పోస్ట్-రిజల్ట్ యాక్టివిటీస్లో మార్పులను ప్రకటించింది. ఇక నుంచి.. వెరిఫికేషన్ / రీ-వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు విద్యార్థులు తమ జవాబు పత్రాల ఫోటోకాపీలను పొందవచ్చు.
సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 ప్రస్తుత విధానంలో విద్యార్థులు మొదట మార్కుల వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత జవాబు పత్రాల ఫోటోకాపీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. తరువాత వారి ఫలితాలను రీవాల్యుయేషన్ చేసుకోవచ్చు.
కొత్త విధానంలో ఫలితాల అనంతర కార్యకలాపాలు ఈ క్రమంలో-1లో ఉంటాయి..
1. మూల్యాంకనం చేసిన జవాబు పుస్తకాల ఫోటోకాపీలను పొందడం
2. మార్కుల వెరిఫికేషన్ లేదా రీ వాల్యుయేషన్ లేదా రెండూ అప్లై చేసుకోవడంs.
ఈ కొత్త విధానం విద్యార్థ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.