భారతదేశం, సెప్టెంబర్ 7 -- మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ గ్రామంలోని బావిలో సంచులకు, దుప్పట్లకు కట్టి ఉన్న ఒక మృతదేహం లభ్యమైంది. మొదట సాధారణ హత్య కేసులా కనిపించిన ఈ సంఘటన.. ద్రోహం, కుట్రతో కూడిన ఒక కథగా మారింది.
ఈ షాకింగ్ ఘటన అనుప్పూర్ జిల్లాలోని సకారియా గ్రామంలో జరిగింది. బాధితుడు 60 ఏళ్ల భాయ్యాలాల్ రజక్. ఆయన వ్యక్తిగత జీవితం ఎంత సంక్లిష్టంగా ఉందో, అదే విధంగా ఆయన మరణానికి దారితీసిన నేరం కూడా అంతే సంక్లిష్టంగా ఉంది. భాయ్యాలాల్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య ఆయన్ని వదిలి వెళ్లిపోయింది. రెండో భార్య గుడ్డి బాయికి పిల్లలు లేరు. సంతానం కోసం భాయ్యాలాల్, గుడ్డి చెల్లెలు మున్నీ అలియాస్ విమలను మూడో పెళ్లి చేసుకున్నాడు. మున్నీతో అతనికి ఇద్దరు పిల్లలు పుట్టారు.
కానీ ఈ పెళ్లి వెనుక ఒక ప్రమాదకరమైన రహస్యం దాగి ఉంది: మున్నీక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.