భారతదేశం, సెప్టెంబర్ 21 -- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విద్యార్థుల కోసం రూ. 20 లక్షల వరకు స్కాలర్షిప్ ఇచ్చే సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మెరిట్ ఉన్న విద్యార్థులు తమ చదువులకు ఆర్థిక భరోసా పొందవచ్చు. ఈ స్కాలర్షిప్ కింద ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు మార్కుల్లో 10 శాతం సడలింపు ఉంటుంది. అంతేకాకుండా, మహిళలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు చెరో 50% సీట్లు కేటాయించడం విశేషం. ఈ నేపథ్యంలో ఎస్బీఐ స్కాలర్షిప్ 2025కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ పథకాన్ని 'ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025-26' పేరుతో ఎస్బీఐ ప్రారంభించింది. స్కూల్ విద్యార్థులు, అండర్గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్, మెడికల్, ఐఐటీ, ఐఐఎం, విదేశాల్లో చదివే విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు. విద్యార్థులు ఎంచుకున్న కోర్సు, వారి చదువు స్థాయిని బట్టి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.