భారతదేశం, జూలై 15 -- భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ఆగస్టు 17న భారత్ కు తిరిగి రానున్నారు. శుభాన్షు శుక్లా తన ఇతర సహచరులతో కలిసి జూలై 15 మంగళవారం అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ డియాగో తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూమిపై దిగారు. స్పేస్ఎక్స్ కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో భారత్ కు చెందిన శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్ కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఆక్సియోమ్ మిషన్ 4ను విజయవంతంగా పూర్తి చేసి భూమికి తిరిగి వచ్చారు. 20 రోజుల అంతరిక్ష యాత్ర అనంతరం నలుగురు వ్యోమగాములు భూవాతావరణంలోకి ప్రవేశించి జూలై 15న పసిఫిక్ మహాసముద్రంలో దిగారు.
డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లోని శుభాంశు శుక్లా, అతని తోటి సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.