భారతదేశం, ఆగస్టు 6 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారీఫ్ల అనిశ్చితి నేపథ్యంలో దేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నిర్ణయించింది. ఈ మేరకు మొనేటరీ పాలసీ సమావేశం ముగింపు అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. ద్రవ్య విధానంలో 'న్యూట్రల్' వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఫలితంగా రెపో రేటు 5.5శాతం వద్ద కొనసాగుతుంది.
సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు జరిగిన ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష సమావేశం.. ఈ ఆర్థిక సంవత్సరానికి మూడవ ద్వైమాసిక మీటింగ్. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఒకసారి రేటు కోత, 100 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) సీఆర్ఆర్ తగ్గింపు ద్వారా సడలింపు చర్యలను ఆర్బీఐ ముందుగానే చేపట్టింది.
జూన్ నెల ఆర్బీఐ మొనేటరీ పాలసీ మీటింగ్లో, ద్రవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.