భారతదేశం, మే 29 -- ఇటీవల 2024- 25 ఆర్థిక సంవత్సరం క్యూ 4 ఫలితాలతో పాటు డివిడెండ్ లను ప్రకటించిన ఆరు కంపెనీలు ఐఆర్ సీటీసీ, సెయిల్, కమిన్స్ ఇండియా, బాటా ఇండియా, దీపక్ నైట్రైట్, హైడెల్ బర్గ్ సెమెంట్ ఇండియా. ఇవి బుధవారం క్యూ4 ఫలితాలతో డివిడెండ్ ను ప్రకటించాయి. డివిడెండ్ చెల్లింపు వివరాలు, రికార్డు తేదీ మరియు ఇతర వివరాలను ఇక్కడ చూడండి.
ఐఆర్సీటీసీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.1/- చొప్పున తుది డివిడెండ్ ను సిఫారసు చేసింది. ఐఆర్సీటీసీ వంబర్ 2024 లో రూ. 4, మార్చి 2025 లో రూ. 2 చొప్పున డివిడెండ్ ను ప్రకటించింది.
సెయిల్ : 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను సెయిల్ డైరెక్టర్ల బోర్డు రూ.10/- ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.1.60 లేదా 16% ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.