భారతదేశం, ఏప్రిల్ 16 -- హరియాణాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ మహిళ- లవర్తో కలిసి తన భర్తను చంపేసింది. వారిద్దరిని అతను ఏకాంతంగా, అసభ్యకర స్థితితో చూసి, గొడవ పెట్టుకోవడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.
హరియాణా హిసార్ జిల్లాలోని ప్రేమ్నగర్లో ఈ ఘటన జరిగింది. 32ఏళ్ల రవీనకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా ఆమెకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ఇష్టం. ఇతర క్రియేటర్లతో కలిసి ఆమె డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఆమెకు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది.
కాగా 32ఏళ్ల రవీనకు సురేష్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. ఏడాదిన్నర పాటు ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేశారు.
వాస్తవానికి రవీన భర్త ప్రవీణ్, అతని కుటుంబసభ్యులకు సురేష్ అంటే ఇష్టం లేదు. అతడికి దూరంగా ఉండాలని చెప్పేవారు. కానీ రవీన మాత్రం సురేష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.