భారతదేశం, జూన్ 16 -- యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న జనగణనపై కేంద్రం సోమవారం అధికారిక నోటిఫికేషన్ని జారీ చేసింది. 2027 సెన్సస్ రెండు దశల్లో జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. ఈ నోటిఫికేషన్లో 2027 జనాభా గణన కోసం రిఫరెన్స్ తేదీని కూడా ప్రకటించింది.
తొలి దశలో భాగంగా లద్దాఖ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మంచుతో నిండిన ప్రాంతాలకు అక్టోబర్ 1, 2026ని రిఫరెన్సీ తేదీగా కేంద్రం ప్రకటించింది. రెండో దశలో మార్చ్ 1, 2027ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రిఫరెన్స్ తేదీగా ఉంటుందని తెలియజేసింది.
వాస్తవానికి 2021లో జనగణన జరగాల్సి ఉంది. కానీ కొవిడ్ సంక్షోభం కారణంగా ఇండియాలో జనాభా లెక్కలు ఆలస్యమవుతూ వచ్చాయి. చివరికి, 2026లో మొదలవుతాయి.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.