భారతదేశం, జూలై 29 -- భారత మార్కెట్లోకి షియోమీ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ని తాజాగా లాంచ్ చేసింది. దాని పేరు రెడ్మీ నోట్ 14ఎస్ఈ. రెడ్మీ నోట్ 14 సిరీస్లోని మూడు మోడళ్ల (రెడ్మీ నోట్ 14 ప్రో+, నోట్ 14 ప్రో, నోట్ 14) సరసన లేటెస్ట్ గ్యాడ్జెట్ చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
డిస్ప్లే: ఈ రెడ్మీ నోట్ 14 ఎస్ఈ స్మార్ట్ఫోన్ 6.67 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,100 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. డిస్ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కూడా ఉంది.
బ్యాటరీ, ఛార్జింగ్: రెడ్మీ నోట్ 14 ఎస్ఈ 5జీ 5,110 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
ప్రాసెసర్: ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.