Hyderabad, జూలై 3 -- నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణం' సినిమా గురువారం (జులై 3) అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా విడుదలైన ఒక గ్లింప్స్ వీడియోలో రణ్బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నట్లు ప్రకటించారు. సినిమాలోని వీఎఫ్ఎక్స్ (VFX), హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం వంటివి చాలామందిని ఆకట్టుకున్నాయి. కానీ, నటీనటుల ఎంపికపై, ముఖ్యంగా రణబీర్, యశ్ పాత్రలపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ఎక్స్, రెడిట్లలో కొందరు నెటిజన్లు యశ్.. రాముడి పాత్రకు మరింత సరిపోతారని అభిప్రాయపడ్డారు. "రణబీర్ రాముడిగా నాకు ఇంకా నచ్చలేదు. యశ్ అయితే మరింత బాగుంటాడనిపిస్తుంది," అని ఒకరు రాశారు. మరొకరు దానికి అంగీకరిస్తూ, "యశ్ రాముడిగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.