భారతదేశం, మే 3 -- దేశంలో బంగారం ధరలు మే 3, శనివారం దిగొచ్చాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 220 తగ్గి రూ. 95,673కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 9,56,730కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 9,567గా ఉంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 200 తగ్గి రూ. 87,713కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 8,77,130గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,771గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,565గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,525గా ఉంది. దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,713 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 95,673గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,561గాను, 24 క్య...