భారతదేశం, మే 28 -- దేశంలో బంగారం ధరలు మే 28, బుధవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 160 దిగొచ్చి.. రూ. 97,643కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 1600 తగ్గి, రూ. 9,76,430కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 9,763గా ఉంది.
మరోవైపు దిల్లీలో 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 150 తగ్గి.. రూ. 89,365కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1500 దిగొచ్చి.. రూ. 8,93,650గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 8,936గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం తగ్గాయి. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,365 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 97,495గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,361గాను, 24 క్యారెట్ల ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.