భారతదేశం, మే 20 -- దేశంలో బంగారం ధరలు మే 20, మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 95,293గా కొనసాగుతోంది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 9,52,930గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 9,529గా ఉంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 87,363గా కొనసాగుతోంది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 8,73,630గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,736గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,215గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,145గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,363 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 95,293గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర ర...