భారతదేశం, మే 18 -- దేశంలో బంగారం ధరలు మే 18, ఆదివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 10 పడి.. రూ. 95,303కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పడి రూ. 9,53,030కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 9,530గా ఉంది.
మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 పడి.. రూ. 87,373కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 8,73,730గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 8,737గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం పడ్డాయి. కోల్కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,225గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,155గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,373 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 95,303గా ఉంది.
కాగా.. చెన్నైల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.