భారతదేశం, మే 18 -- దేశంలో బంగారం ధరలు మే 18, ఆదివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 10 పడి.. రూ. 95,303కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పడి రూ. 9,53,030కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 9,530గా ఉంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 పడి.. రూ. 87,373కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 8,73,730గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,737గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం పడ్డాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,225గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,155గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,373 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 95,303గా ఉంది.

కాగా.. చెన్నైల...