భారతదేశం, ఏప్రిల్ 26 -- మచ్ అవైటెడ్ ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్యూవీపై కీలక అప్డేట్ ఇచ్చింది మారుతీ సుజుకీ సంస్థ. ఈ విటారాను భారత దేశంతో పాటు ఎగుమతి మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు 2025 సెప్టెంబర్లో డెలివరీలు మొదలవుతాయని స్పష్టం చేసింది.
దేశీయ దిగ్గజం మారుతీ సుజుకీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ వెహికిల్ ఈ ఈ విటారా. 2025 ఆటో ఎక్స్పోలో సంస్థ దీనిని ప్రదర్శించింది. ఈ ఆల్- ఎలక్ట్రిక్ ఎస్యూవీ అందరిని ఆకర్షించింది.
మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్.సీ.భార్గవ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విటారా డెలివరీలు 2025 సెప్టెంబర్ నాటికి భారతదేశంలో ప్రారంభమవుతాయని ధృవీకరించారు. ఈ ఏడాది 70,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ అధికారులు మీడియాకు తెలిపారు. మొత్తం 70,000 ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.