భారతదేశం, ఫిబ్రవరి 11 -- వారానికి 70 గంటలు పనిచేయాలి, 90 గంటలు పనిచేయాలంటూ కంపెనీ ఓనర్లు, సీఈఓలు- ఎండీలు వార్తల్లో నిలుస్తున్న ఈ కాలంలో.. లులు గ్రూప్ ఛైర్మన్ హృదయాలను గెలుచుకుంటున్నారు! మరణించిన ఉద్యోగి శవపేటికను మోస్తున్న లులు గ్రూప్ ఛైర్మన్ ఎంఏ. యూసుఫ్ అలీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..
ఎంఏ. యూసుఫ్ అలీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పుడు, ఇది ఒక లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. వైరల్ వీడియో ప్రకారం.. షిహాబుద్దీన్ అనే వ్యక్తి అబుదాబిలోని అల్ వహ్దా మాల్ లులు హైపర్ మార్కెట్లో సూపర్వైజర్గా పనిచేశాడు. ఆయన తిరుర్ కన్మనంకు చెందినవాడు. కాగా గుండెపోటు కారణంగా ఆయన ఇటీవలే మరణించాడు. ఫ్యూనరల్లో పాల్గొన్న యూసుఫ్.. తన ఉద్యోగి శవపేటికను మోశారు.
"గుండెపోటుతో మరణించిన అబుదాబి అల్ వహ్దా మాల్ లులు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.