భారతదేశం, ఏప్రిల్ 4 -- కర్ణాటకలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తలపించేలా జరిగిన ఒక ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. భార్యను చంపిన ఆరోపణలతో ఓ వ్యక్తి కొన్నేళ్లుగా జైలులోనే ఉంటున్నాడు. కానీ సదరు మహిళ, తాజాగా మరో వ్యక్తితో దర్శనమిచ్చింది! చివరికి ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. అసలు కథ ఏంటంటే..
కర్ణాటక కుషాల్నగర్కు చెందిన మల్లిగె అనే మహిళ 2020లో అదృశ్యమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు బెట్టదపుర అనే ప్రాంతంలో ఓ మహిళ అస్తిపంజరాలు కనిపించాయి. అవి మల్లిగెవే అని భావించిన పోలీసులు.. ఆ మహిళ భర్త సురేశ్ ఆమెను చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సురేశ్ తన భార్యను చంపి, మృతదేహాన్ని ఎవరూ లేని చోట పాతిపెట్టాడని పోలీసులు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. సురేశ్ అప్పటి నుంచి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.