భారతదేశం, మే 9 -- భారత్-పాక్ ల మధ్య తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న ఘర్షణలపై అమెరికా స్పందించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దీనిపై వ్యాఖ్యానిస్తూ, ఆ ఘర్షణలతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. అది ప్రాథమికంగా తమ పని కాదని అన్నారు. 'ఈ సంఘర్షణకు, దాన్ని నియంత్రించే అమెరికా సామర్థ్యానికి ఎలాంటి సంబంధం లేదని జేడీ వాన్స్ అన్నారు. 'వీలైనంత త్వరగా ఘర్షణను తగ్గించాలని' అమెరికా కోరుకుంటోందని అన్నారు.
భారత్, పాకిస్తాన్ ల మధ్య ఘర్షణలకు తమకు సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. అది ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశం అన్నారు. ''ఈ దేశాలను మనం నియంత్రించలేము. ప్రాథమికంగా, ా రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. అవి ఇప్పుడు తీవ్రమయ్యాయి. మనం చేయగలిగేది ఏమిటంటే, వారిని ఈ ఉద్రిక్తతలను తగ్గించమని కోరడం మాత్రమే. ప్రాథమికంగా ఆ ఘర్షణలతో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.