భారతదేశం, మే 10 -- పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతర పరిస్థితులతో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికి తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గరవుతున్నారు. అయితే, ప్రజలకు రియల్-టైమ్ అలర్ట్స్ని ఇచ్చేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు కృషిచేస్తోంది. స్మార్ట్ఫోన్స్లో కూడా అలర్ట్స్ని ఇస్తోంది. వాటిని చూసి మనం వెంటనే స్పందించి, మన రక్షణని చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్తో పాటు ఐఫోన్స్లకు ప్రభుత్వం నుంచి అలర్ట్స్ పొందే మెకానిజం ఉంది. ఈ హెచ్చరికలు డైరెక్ట్గా మీ మొబైల్లోకి వస్తాయి. వీటిల్లో ఎమర్జెన్సీ కంటెంట్ ఉంటుంది. అయితే కొన్ని డివైజ్లలో ఎమర్జెన్సీ అలర్ట్స్ డిసేబుల్ చేసి ఉంటాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో వీటిని ఎనేబుల్ చేసుకోవడం చాలా అవసరం. అందుకే, ఆండ్రాయిడ్, ఐఫోన్స్లో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.