భారతదేశం, ఆగస్టు 17 -- పండుగ సీజన్కి ముందు అటు ఆటోమొబైల్ సంస్థలు, ఇటు వాహనదారులకు గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది! వస్తువు సేవల పన్ను (జీఎస్టీ) లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కార్లు, ద్విచక్ర వాహనాల ధర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణల ప్రణాళికను ప్రకటించారు. దేశీయ డిమాండ్ను పెంచడంతో పాటు ప్రజలకు తక్కువ ధరలకు వాహనాలను అందుబాటులోకి తేవడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశం.
ప్రస్తుతం చాలా వస్తువులు, సేవలపై 5, 12, 18, 28 శాతం చొప్పున పన్ను విధిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ పన్ను స్లాబులను కేవలం రెండు విస్తృత కేటగిరీలుగా - స్టాండర్డ్ (18 శాతం), మెరిట్ (5 శాతం) - మార్చాలని యోచిస్తోంది! దీని వల్ల ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ స్లాబ్లో ఉ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.