భారతదేశం, ఏప్రిల్ 22 -- ఫ్లాష్! ఫ్లాష్! గత కొన్ని నెలలుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయిని తాకాయి. దేశంలో 10 గ్రాముల (24 క్యారెట్) బంగారం ధర రూ. 1లక్ష మార్క్ని మంగళవారం హిట్ చేసింది.
ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి తొలగిస్తారన్న భయాల మధ్య ఇన్వెస్టర్లు ఆ దేశ స్టాక్స్, బాండ్లు, డాలర్ నుంచి వైదొలిగే అవకాశం ఉన్న అనిశ్చితి వేళ బంగారంలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఫలితంగా గోల్డ్ ప్రైజ్ పెరిగి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ 30, అక్షయ తృతీయకు ముందు బంగారం ధర రూ. 1లక్ష తాకడం భారతదేశ మధ్యతరగతిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు చాలా మంది పసిడిలో పెట్టుబడి పెట్టడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది.
Published by HT Digital Content Services with permissio...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.