భారతదేశం, జూలై 15 -- భారతీయ కస్టమర్ల కోసం కొత్త 7 సీటర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది! కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీని సంస్థ భారత దేశంలో తాజాగా లాంచ్ చేసింది. ఈ కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ ధరలు రూ. 17.99 లక్షల నుంచి ప్రారంభమై, రూ. 24.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ రేంజ్, ఫీచర్లు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
క్యారెన్స్ క్లావిస్ ఈవీలోని ఎలక్ట్రిక్ మోటార్.. 169 బీహెచ్పీ పవర్ని 255 ఎన్ఎం పీక్ టార్క్ని జనరేట్ చేస్తుంది. ఇది 8.4 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ నుంచి శక్తిని పొందే ఈ మోడల్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 490 కి.మీ.ల రేంజ్ను అందిస్తుందని సంస్థ వెల్లడించింది. చిన్న 42 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ కూడా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.