భారతదేశం, ఆగస్టు 11 -- బెంగుళూరులో కొత్తగా ప్రారంభించిన యెల్లో మెట్రో లైన్ సేవలు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన ఈ మెట్రో, నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ మెట్రో మార్గం ఆర్వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు 16 స్టేషన్లను కలుపుతుంది. నమ్మ మెట్రో యెల్లో లైన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చూడండి..
బెంగళూరు మెట్రో యెల్లో లైన్ సేవలు సోమవారం, ఆగస్టు 11న ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. కొత్తగా ప్రారంభించిన ఈ యెల్లో లైన్ మొత్తం 19 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది బెంగుళూరు దక్షిణ ప్రాంతంలోని ఆర్వీ రోడ్డును, నగరంలోని పారిశ్రామిక ప్రాంతమైన బొమ్మసంద్రతో కలుపుతుంది. ఈ మార్గంలో మొత్తం 16 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఆర్వీ రోడ్డు, జయదేవ, సెంట్రల్ సిల్క్ బోర్డ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.