భారతదేశం, మే 19 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే ఘటనకు మే 19తో ఏడాది పూర్తయింది. తాగిన మత్తులో విపరీతమైన వేగంతో పోర్షే కారు నడిపిన ఓ మైనర్.. కల్యాణి నగర్ ప్రాంతంలో ఇద్దరిని ఢీకొట్టాడు. వారిద్దరు మరణించారు. కాగా ఈ ఘటనకు ఏడాది పూర్తైనా, మృతులు అనీష్ అవధియా, అశ్విని కోస్టాల కుటుంబాలు న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు! న్యాయ ప్రక్రియ చాలా ఆలస్యంగా సాగడంపై అవధియా కుటుంబం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
పూణె పోర్షే కేసు మృతుని తండ్రి ఓం అవధియా మాట్లాడుతూ.. "ఏడాది గడిచినా విచారణను పొడిగిస్తున్నారు. మా అబ్బాయి ఇప్పుడు మనతో లేడు. ఆ నష్టాన్ని ఏదీ భర్తీ చేయదు. కానీ ఈ కేసులో న్యాయం దక్కితే, మద్యం సేవించి వాహనాలు నడపడం- డబ్బు, అధికారం అనేది చట్టానికి అతీతం కాదని బలమైన సందేశాన్ని పంపుతుంది." అని అన్నారు.
త్వరితగతిన దర్యాప్తు, విచారణ చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.