భారతదేశం, మే 31 -- థాయ్లాండ్కి చెందిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అయ్యింది. ఓ యానిమల్ పార్కులోని ఓ పులి.. ఓ టూరిస్ట్పై అకస్మాత్తుగా దాడి చేసింది. పులితో అతను సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోని చూసిన వారందరు షాక్ అవుతున్నారు. అటవీ జంతువులతో ఇలాంటి పనులు చేస్తే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ప్రత్యక్షమైన ఈ వీడియోలో ఒక భారతీయ టూరిస్ట్, ఒక పులి, కర్ర పట్టుకున్న ఒక గైడ్ కనిపిస్తున్నారు. ఆ టూరిస్ట్ మోకరిల్లి పులిని పెట్ చేస్తూ ఫోటోకు ఫోజులు ఇవ్వడం మొదలుపెట్టాడు. కానీ అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ పులు.. అకస్మాత్తుగా అతనిపై దాడికి దిగింది. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది. ఆ వెంటనే వీడియో కట్ అయ్యింది కానీ, బాక్గ్రౌండ్లో టూరిస్ట్ అరుపులు వి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.