భారతదేశం, జనవరి 11 -- సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వేలాది మంది తమ స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ నెలకొంది. పాఠశాలలకు సెలవులు రావటంతో. రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నగరం నుంచి బయటకు వెళ్ళే రహదారులు రద్దీగా ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బెంగళూరుకు చెందిన వేలాది మంది ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి వెళుతున్నారు. ఫలితంగా అనేక కీలక జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. నగరంలోని ప్రధాన నిష్క్రమణ మార్గాలలో ఒకటైన ఎల్బీ నగర్ లో తెల్లవారుజాము నుంచే భారీ ట్రాఫిక్ నెలకొంటోంది.
ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) వి.శ్రీనివాసులు మాట్లాడుతూ. మునుపటి సంవత్సరాల్లో కనిపించిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ట్రాఫిక్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
"ట్రాఫిక్ సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు అమల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.